Breaking News

మహిళా కాంగ్రెస్

పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, రంగారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్​.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్​ పార్టీని ఊరూరా బలోపేతం చేస్తామని ఆమె ప్రకటించారు.

Read More