Breaking News

మనుషులు

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి […]

Read More