Breaking News

మధుబాబు

వెబ్​సీరిస్​గా మధుబాబు నవల

ప్రముఖ రచయిత మధుబాబు రచించిన షాడో నవల తెలుగు పాఠకులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ నవలా ఆధారంగా ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ ఇప్పడో వెబ్​సీరిస్​ను తెరకెక్కిస్తున్నది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘రాజా చేయ్యవేస్తే’ సినిమా దర్శకుడు ప్రదీప్​కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్నది.

Read More