సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో జానపద, పౌరాణిక నాటక భజన కళాబృందం కళాకారులు కేక్ కట్చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా కష్టకాలంలో కళాకారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ కష్టాలు ఇక తొలగిపోయినట్టేనని పేర్కొన్నారు. జానపద, పౌరాణిక నాటక రంగాన్ని కాపాడుతున్న కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాక్షేత్రాలు, సినిమా థియేటర్లను ఓపెన్ చేయడంతో కళాకారులకు మంచిరోజులు వచ్చాయని అన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు […]