కుంభమేళా తరహాలోనే వీటి నిర్వహణ సమీక్షలో స్పష్టంచేసిన సీఎం మమతా బెనర్జీ కోల్కతా: గంగాసాగర్ మేళాలో ఎలాంటి కొవిడ్ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కుంభమేళా జరిగినప్పుడు ఇలాంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగాసాగర్ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని అడిగారు. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపంలో జనవరి 8 నుంచి 16 వరకు గంగాసాగర్ మేళా […]
జమీందారీ లక్షణాలు పక్కనపెట్టాలి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పనాజీ: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్పై మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతాబెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ను తానేమీ విమర్శించనని అంటూనే విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ విశేషమైన పనులు చేస్తున్నట్లు […]