Breaking News

ప్రేమ వివాహం

కాలం మారింది

కాలం మారింది

భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం సారథి న్యూస్​, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్యక్తి త‌న భార్యను కాపురానికి పంపాలంటూ […]

Read More