Breaking News

పూడికమట్టి

పూటికమట్టితో పంటలకు జీవం

పూడిక మట్టితో పంటలకు జీవం

సారథి, రామాయంపేట: ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తున్న పూడిక మట్టి పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. రైతుల పంట సాగుకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు పనిచేస్తున్న కూలీల వద్ద నుంచి ఉచితంగా పూడికమట్టిని తీసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పూడిక మట్టితో లాభాలు ఇవే […]

Read More