Breaking News

పీజీ కాలేజీలు

ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన పల్లా

ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన పల్లా

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో తెలంగాణ ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు శనిగరపు ప్రకాష్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. శనిగరపు ప్రకాష్ తల్లి చెంద్రమ్మ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు, వెదిర వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్, కిమ్స్ లా కాలేజ్ […]

Read More