Breaking News

పాలమూరు–రంగారెడ్డి

పాలమూరు పచ్చబడాలి.. ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలి

పాలమూరు పచ్చబడాలి..

హైదరాబాద్​: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టాలని, డిసెంబరు నాటికి పూర్తికావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరి నాటికి బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి […]

Read More
‘పాలమూరు’, ‘డిండి’ పనులు కంప్లీట్​ కావాలే

‘పాలమూరు’, ‘డిండి’ పనులు కంప్లీట్​ కావాలే

తక్షణమే రూ.రెండువేల కోట్ల నిధులు విడుదల చేయాలి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్ష సారథి న్యూస్​, హైదరాబాద్: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దుర్భిక్షానికి నెలువైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు ఉన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు […]

Read More