సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా ఓ ఐరన్ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ఐరన్ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.