Breaking News

ధాన్యం సేకరణ

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రైతాంగం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా చర్చింది.– కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే […]

Read More