Breaking News

ధాన్యం కొనుగోలు

రైతులు ఇబ్బందులు పడొద్దు

రైతులు ఇబ్బందులు పడొద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కూలీలు సామాజిక దూరం పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. బుధవారం బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి, కారుకొండ గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. లింగసానిపల్లిలో 6,440 బస్తాలు, కారుకొండలో 1,807 బస్తాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాల్లో 43,264 మెట్రిక్ టన్నుల […]

Read More
రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం

రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం

వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘనపూర్, మెదక్ మండలం మంబోజి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర […]

Read More