Breaking News

ధర్మసాగర్

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీ స్ టెక్నీకల్ అసిస్టెంట్

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీస్ టెక్నీకల్ అసిస్టెంట్

 సామాజిక సారథి, ధర్మసాగర్:  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో  ఎన్ ఆర్ ఈ జీ ఎస్  టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యాదగిరి  రైతు లింగయ్య దగ్గర రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మజ్జిగ లింగయ్య ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నువ్వుల పంట  మెయింటైన్ బిల్లు మంజూరు కోసం యాదగిరిని ఆశ్రయించగా లింగయ్య దగ్గర రూ. 10 వేలు లంచం […]

Read More