Breaking News

దొంతి దొర

ఎటూ తెగని భూమి పంచాయితీ

ఎటూ తెగని భూమి పంచాయితీ

సారథి న్యూస్, నర్సాపూర్: భూసమస్య చిన్నదే.. కానీ ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.. అధికారులూ పరిష్కరించడం లేదు. ఫలితంగా బాధిత రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. శివంపేట భూ సర్వేనం.315, 316లో దొంతి దొర ఇనాం భూములు కావడంతో అప్పట్లో రైతులు సంబంధిత వంశస్థుల నుంచి కొనుగోలుచేసి పట్టాలు పొందారు. 1954- 55 రెవెన్యూ కాస్రా రికార్డు ప్రకారం 315లో 533 ఎకరాల 28 గుంటలు, 316లో 574 ఎకరాల […]

Read More