Breaking News

దీదీ

బెంగాల్ లో రాజకీయ హింస

న్యూఢిల్లీ : మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్‌ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లో వర్చువల్‌గా నిర్వహించిన ‘బంగ్లార్‌‌ జనసంబేశ్‌’ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎలక్షన్స్‌లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్‌ షా అన్నారు. పొలిటికల్‌ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు […]

Read More