Breaking News

థర్మల్ స్క్రీనింగ్

నకిలీ సీడ్స్​ విక్రయిస్తే కటకటాలే

సారథి న్యూస్​, గోదావరిఖని: రైతులకు నకిలీ సీడ్స్​ విక్రయించే వారిపై చర్యలు తప్పవని, అటువంటి వ్యాపారులపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని డీజీపీ మహేందర్​రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో వాటిని అమ్మాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్​ నుంచి డీజీపీ మహేందర్​ రెడ్డి అన్ని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. లాక్ ​డౌన్​ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ […]

Read More

థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి

సారథి న్యూస్​, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్​ స్ర్కీనింగ్​ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్​లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్​ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

జూన్​ 8 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసిన ప్రభుత్వం సారథి న్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్​ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్​కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా […]

Read More