Breaking News

టీజీవో

టీజీవో నాగర్​కర్నూల్​జిల్లా కమిటీ ఎన్నిక

టీజీవో నాగర్​కర్నూల్ ​జిల్లా కమిటీ ఎన్నిక

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా టీజీవో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(ఆర్టీవో) స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి.రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భగవేణి నరసింహులు, ఉపాధ్యక్షులుగా వి.తిరుపతయ్య, ఖాజమైనోద్దిన్, ఎస్టీవో రాజు, కోశాధికారిగా డాక్టర్ వేముల శేఖరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖదీర్, జాయింట్ […]

Read More
మంత్రికి మహాప్రసాదం అందజేత

మంత్రికి మహాప్రసాదం అందజేత

సారథి న్యూస్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ ఆదివారం కలిశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి మాత ఆలయం నుంచి తెచ్చిన తీర్థప్రసాదాన్ని అందజేశామని తెలిపారు.

Read More