సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్చార్జ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందజేయాలని నిర్ణయించింది. ఆరు వస్తువులను కిట్టు రూపంలో ఇవ్వనుంది. అందులో ఏయే వస్తువులు ఉంటాయనన్న ఆసక్తి ఇటు విద్యార్థులు, అటు వారి పేరెంట్స్కు ఉంది. వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి ఎంఆర్సీలకు అందజేయనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆయా సంస్థలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వస్తువులను పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. […]