Breaking News

చైనా యాప్స్

అది డిజిటల్‌ స్ట్రైక్‌

అది డిజిటల్‌ స్ట్రైక్‌

న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్‌ చేయడం అంటే వాళ్లపై మనం డిజిటల్‌ స్ట్రైక్‌ చేయడమేనని కేంద్ర మంత్రి రవిశంకర్‌‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మన దేశ ప్రజల డేటాను ప్రొటెక్ట్‌ చేసేందుకు బ్యాన్‌ విధించాం. ఇది డిజిటల్‌ స్ట్రైక్‌’ అని రవిశంకర్‌‌ ప్రసాద్‌ అన్నారు. శాంతికోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన సమాధానమిస్తామన్నారు. మనవైపు 20 […]

Read More