Breaking News

గరిడేగావ్

కరోనా కలవరం

30 మంది క్వారంటైన్​ సారథి న్యూస్​, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ తో పాటు సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగుల్ గిద్ద మండలాల ప్రజలను కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. హైదరాబాద్ లోని ఓ బేకరీలో గరిడేగావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనికి వెళ్లాడు. ఈనెల 10న సొంతూరుకు తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ ఉందని […]

Read More