Breaking News

కొండారెడ్డిపల్లి

నాగర్ కర్నూల్​ జిల్లాలో మరో పాజిటివ్ కేసు

వెల్లడించిన కలెక్టర్ శ్రీధర్ సారథి న్యూస్, నాగర్ కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురంలో ఈ నెల 23న కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా బుధవారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీధర్ అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో కరోనా నివారణ చర్యలపై కల్వకుర్తి ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ […]

Read More