Breaking News

కేజీబీవీ టీచర్లు

కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్​టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ​డిమాండ్​ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్​కార్డులను జారీ చేయాలని డిమాండ్​ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్​ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]

Read More