Breaking News

కార్గో పార్సిల్

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్​లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్​నగర్​డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్​సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More