సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్నగర్డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.