Breaking News

కాకతీయ యూనివర్సిటీ

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

వ‌రంగ‌ల్‌లో మిన్నంటిన నిర‌స‌న‌లు.. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళ‌న‌లు సారథి, వ‌రంగ‌ల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీచేయ‌డం లేద‌ని మ‌న‌స్తాపం చెంది గ‌తనెల 26న‌ పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాల‌తో పోరాడిన సునీల్ చివ‌ర‌కు మృత్యుఒడికి చేరుకున్నాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజ‌న కుటుంబంలో పుట్టాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి జ‌న్మించాడు. […]

Read More
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్​వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు […]

Read More