Breaking News

కష్టం

బెల్ట్​షాపులను నియంత్రిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలో బెల్ట్​షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు పేర్కొన్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​లపై ఎక్సైజ్​ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంగళవారం నిజాంపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీ ధర్మారం పీహెచ్ సీ డాక్టర్ ఎలిజిబెత్ రాణి మాట్లాడుతూ.. […]

Read More