Breaking News

కల్లు విక్రయాలు

కల్లు విక్రయాలపై దాడులు

సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాఅలంపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయించడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆదివారం దాడులు జరిపి వాటిని నేలపాలుచేశారు. కల్లు విక్రయదారులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ మధన్ మోహన్ తెలిపారు.

Read More