Breaking News

కలెక్టర్ అమయ్ కుమార్

ఉత్తమ అధికారిగా కలెక్టర్ అమయ్ కుమార్

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపికచేసింది. ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, ఇంకొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఫేమ్ ఇండియా సంస్థ వీరిద్దరి గత నాలుగు నెలల పనితనం ఆధారంగా ఈ జాబితాకు ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా […]

Read More