Breaking News

కరెంటు

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

సారథిన్యూస్​, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్​చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్​కర్నూల్​​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్​స్టేషన్​ ఆవరణలోనూ కాంగ్రెస్​ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు విద్యుత్​ చార్జీలు […]

Read More