సారథిన్యూస్, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్స్టేషన్ ఆవరణలోనూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు విద్యుత్ చార్జీలు […]