Breaking News

కంది

కంది పంట వేయండి

సారథి న్యూస్, రామాయంపేట: నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మంగళవారం బాచురాజ్​పల్లి, నగరంతండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న పంటకు బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని సూచించారు. 60శాతం సన్నరకాలు సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, గణేష్, సర్పంచ్​లు నరసవ్వ, గేమ్ సింగ్, ఎంపీటీసీలు లత సురేష్, రవి, రైతుబంధు సమన్వయ సమితి గ్రామకోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.

Read More