Breaking News

ఒత్తిడి

ఈ తరంలో ఆడటం నా అదృష్టం

న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్​మాన్​ రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం తన అదృష్టమని భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కకరు చాలా ప్రత్యేకంగా ఉంటారన్నాడు. ‘ టీమ్​లో ప్రతి ఒక్కరు చాలా స్పెషల్. వీళ్లంతా కలిసి జట్టుగా ఆడటం మరింత అద్భుతం. ప్రతి ఒక్కరి వ్యక్తితత్వం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లలో ఉండే శక్తి, స్ఫూర్తి.. అత్యుత్తమ మేళవింపుకు దోహదపడుతున్నది. ఆరంభంలో కుదురుకోవడానికి రోహిత్ కాస్త సమయం తీసుకున్నా. […]

Read More