Breaking News

ఐటీ సోదాలు

టార్గెట్​ అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్​లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్​ గెహ్లాట్​ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్​పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్​ గెహ్లాట్​ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్​ నేతలు, సీఎం అశోక్​ గెహ్లాట్​కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్​, రాజీవ్ అరోరా నివాసాలపై […]

Read More