జైపూర్: రాజస్థాన్లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్ గెహ్లాట్ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ నేతలు, సీఎం అశోక్ గెహ్లాట్కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్, రాజీవ్ అరోరా నివాసాలపై […]