Breaking News

ఐక్యరాజ్యసమితి

దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు

దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు

ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 […]

Read More
50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి […]

Read More