Breaking News

ఏడాదిపాలన

కొత్త పంథా.. సరికొత్త ఒరవడి

వైఎస్​ జగన్‌ పాలనకు నేటితో ఏడాది పూర్తి అన్ని సామాజికవర్గాలకు బాసటగా సర్కారు విద్య, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యరంగాలకు పెద్దపీట దేశానికే ఆదర్శంగా ‘దిశ’ చట్టం రూపకల్పన టెండర్ల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సారథి న్యూస్, అనంతపురం: ‘జగన్‌ అనే నేను..’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్​ ప్రగతిని పట్టాలెక్కించారు. వినూత్న పథకాలతో కొత్త ఒరవడితో […]

Read More