Breaking News

ఏటూర్ నాగారం

ఫిర్యాదులపై తక్షణం స్పందించండి

పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్

సారథి, ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని, కావునా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను తగ్గించుకోవాలని, పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు […]

Read More