Breaking News

ఎస్పీ మనోహర్

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా ఎస్పీ మనోహర్​ మంగళవారం వెల్దండ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ ​అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ​ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]

Read More