Breaking News

ఎస్పీ ఆఫీసు

స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

సారథి న్యూస్​, కర్నూలు: పలు రకాల సమస్యలపై పోలీసుస్టేషన్లను ఆశ్రయించే వారితో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కిందిస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తే పోలీసు సిబ్బందిపై చర్యలు తప్పని హెచ్చరించారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా పోలీసు ఆఫీసులోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నుంచి వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ ప్లోజివ్ […]

Read More