Breaking News

ఎస్పీలు

కట్టుదిట్టంగా లాక్ డౌన్

కట్టుదిట్టంగా లాక్ డౌన్

సారథి న్యూస్, మెదక్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలకు సూచించారు. లాక్ డౌన్ అమలు, తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నిత్యావసర సరుకుల కొరత, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో […]

Read More