Breaking News

ఎరువుల కర్మాగారం

నిరంజన్​రెడ్డి

ఎరువుల ఉత్పత్తి వేగవంతం

సారథిన్యూస్​, పెద్దపల్లి: ఎరువుల కర్మాగారం నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఆయన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్​రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు […]

Read More