Breaking News

ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

జొహరాపురం బ్రిడ్జిని పూర్తిచేయాలి

జొహరాపురం బ్రిడ్జిని పూర్తిచేయాలి

సారథి న్యూస్, కర్నూలు: జొహరాపురం బ్రిడ్జి పనులను ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులతో కలిసి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గురువారం పరిశీలించారు. రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.3.3 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆదేశించారు.

Read More