Breaking News

ఎంపీటీసీలు

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీ పోటీలో ఉంటామని సంఘం నాయకులు సుహాసినిరెడ్డి, ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆక్షేపించారు. మండలిలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎంపీటీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక ప్రజాప్రతినిధులు బెదిరించినా […]

Read More
జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

పంచాయతీల మాదిరిగానే నిర్ధిష్టమైన విధులు పంచాయతీలు నిధులను సంపూర్ణంగా వాడుకోవచ్చు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు […]

Read More