Breaking News

ఇండియా ఓపెన్

ఆగస్ట్​ నుంచి బ్యాడ్మింటన్​ టోర్నీ

సిద్ధమైన వరల్డ్​ ఫెడరేషన్​ న్యూఢిల్లీ: పోస్ట్​ కరోనాలో బ్యాడ్మింటన్​ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​ (బీడబ్ల్యూఎఫ్​)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్​ షెడ్యూల్​ను ప్రకటించింది. ఆగస్ట్​ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్​ ఓపెన్​తో బ్యాడ్మింటన్​ క్రీడ మొదలుకానుంది. నవంబర్​ 17–22వ తేదీ వరకు సయ్యద్​ మోడీ ఇంటర్​నేషనల్​ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్​ క్వాలిఫయింగ్​ టోర్నీ ఇండియా ఓపెన్​కు డిసెంబర్​ 8న తెరలేవనుంది. ఓవరాల్​గా ప్రధానమైన […]

Read More