Breaking News

ఆసియా కప్

ఆగస్టు​లో శ్రీలంక టూర్​

ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టు​లో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది. ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్​ను జూన్​లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో […]

Read More