Breaking News

ఆధునికం

ఆధునికం.. అధికలాభం

సారథిన్యూస్, రామడుగు: ఉన్నత విద్యనభ్యసించిన యువత వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు. పట్టణాల్లో వేల రూపాయలు సంపాదించే కొలువులు వదిలి పల్లె బాటపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మాలపూర్​కు చెందిన కట్ట శ్రీను ఆధునిక పద్ధతిలో అంజీరాను సాగుచేస్తున్నాడు. శ్రీరాముల పల్లెలో దాదాపు 10 మంది యువ రైతులు వంద ఎకరాల్లో యాంత్రీకరణ పద్ధతి ద్వారా వరి […]

Read More