Breaking News

ఆంజనేయుడు

ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కోటిచింతల నిరంజన్​రావు స్మారకార్థం ఆయన సతీమణి సుగణమ్మ, కుమారుడు పురుషోత్తంరావు రూ.51,116ను విరాళంగా అందజేశారు. ఆభయ ఆంజనేయుడి సన్నిధిలో ఆ మొత్తాన్ని వారు గ్రామసర్పంచ్ ​పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ​మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే పూర్తిచేసుకుందామని చెప్పారు. గొప్ప […]

Read More