Breaking News

అసోసియేషన్

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ  గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని […]

Read More
షార్ట్ న్యూస్

కరాటే శిక్షణకు అనుమతివ్వండి

సారథి న్యూస్​,రంగారెడ్డి: లాక్​ డౌన్​ నేపథ్యంలో మూసి ఉంచిన కరాటే శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు పర్మిషన్​ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ శ్రీరాములు, ఆర్గనైజర్స్ పి.శ్రీశైలం యాదవ్, జి.నాగరాజు లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్మన్​ఘాట్​ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరాటే మాస్టర్లు మీటింగ్​ నిర్వహించారు. ఈ శిక్షణ కేంద్రాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాస్టర్స్ తమ జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ పెనుభారంగా మారిందని, […]

Read More

జిమ్ సెంటర్లకు అనుమతివ్వండి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జిమ్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతినెలా జిమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, ఏసీ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్లు బంద్ చేసినప్పటికీ ఉద్యోగులకు తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. […]

Read More