Breaking News

Day: March 10, 2024

నాగర్‌కర్నూల్ టికెట్ మాదిగలకే

సామాజికసారథి, నాగర్ కర్నూల్‌బ్యూరో: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ మాదిగలకే వస్తుందని ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్ మాజీఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. టికెట్ తమకే వస్తుందని కొందరు చేసుకుంటున్న ప్రచారం వారి వ్యక్తిగతమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జనాభాలోని ఎస్సీ ఉపకులంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజికవర్గానికే సీటు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పా పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్రగా […]

Read More