Breaking News

Day: February 22, 2024

మహిళలు తమ సమస్యలపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

# ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకేఆకతాయిలు వేధిస్తే షీ టీం కు ఫిర్యాదు చేయండి నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్. సామాజిక సారథి, నాగర్ కర్నూల్:.జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి, అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. గురువారం బిజినపల్లి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అఢిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Read More