Breaking News

Day: February 10, 2024

పాలెంలో అమానవీయం!

– వీడని వివాహిత పుష్ప మర్డర్ మిస్టరీ -‘గోవా గంజాయి బ్యాచ్’ కిరాతక చర్యపై అనుమానాలు -పోలీసుల అదుపులో 8 మంది నిందితులు సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాలెం గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత సూసైడ్ మిస్టరీ ఎట్టకేలకు వీడినట్లే వీడింది. సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునే ఆటవికచర్య వెలుగుచూసింది. ఈ ఘటన మానవత్వం మరిచిన మనుషుల అమానవీయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన […]

Read More