Breaking News

Day: February 17, 2022

కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

  • February 17, 2022
  • Comments Off on కాంగ్రెస్​లో మాలలకే ప్రాధాన్యం

‘మల్లు ఫ్యామిలీ’ మాదిగలకు ముల్లులా తయారైంది కాంగ్రెస్ ​నేత సతీశ్​మాదిగ హాట్ ​కామెంట్స్​ సామాజికసారథి, మహేశ్వరం: కాంగ్రెస్​పార్టీలో మాల సామాజికవర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్​నేత దేవని సతీశ్​మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గాంధీభవన్​ముందు కాంగ్రెస్​పార్టీ మాదిగల ఆవేదన దండోరా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్​పార్టీల కమిటీల్లో మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు. కమిటీల్లో అన్యాయం చేస్తున్నారని, మాలలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం […]

Read More