Breaking News

Month: July 2021

న్యాయం కోసం వారి తపన మరువలేనిది

న్యాయం కోసం వారి తపన మరువలేనిది

సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. […]

Read More
గణపురంలో వైద్యపరీక్షలు

గణపురంలో వైద్యపరీక్షలు

సారథి, వాజేడు: ములుగు జిల్లా మూరుమూరు పంచాయతీ గణపురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యమున గ్రామంలో బాలింతలు గర్భిణులు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, సర్పంచ్, సెక్రటరీ, వైద్యసిబ్బంది కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశా కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.

Read More
19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు […]

Read More
జర్నలిస్టుల సేవలను విస్మరించడం అన్యాయం

జర్నలిస్టుల సేవలను విస్మరించడం అన్యాయం

  • July 17, 2021
  • Comments Off on జర్నలిస్టుల సేవలను విస్మరించడం అన్యాయం

సారథి, కల్వకుర్తి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కల్వకుర్తి ఆర్డివో రాజేష్ కుమార్, తహసీల్దార్ రాంరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 12 నుంచి రిలే దీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోసం కల్వకుర్తి పోలీస్​స్టేషన్​లో వినతిపత్రం ఇవ్వగా అనుమతి లభించలేదు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నేత, సీనియర్ జర్నలిస్టు గోలి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన […]

Read More
కరోనా బాధితుడికి చిరంజీవి అభిమానుల చేయూత

కరోనా బాధితుడికి చిరంజీవి అభిమానుల చేయూత

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా చిరంజీవి అభిమానులు అతనికి ఆక్సిజన్​కాన్సంట్రేటర్​ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మారం ప్రవీణ్ కుమార్, అరుణ్ తేజ చారి, విజయ్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, అగయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్​ఫలితాలు విడుదల

గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్ ​ఫలితాలు విడుదల

సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్‌ఎస్ ​ప్రవీణ్​కుమార్​ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత […]

Read More
రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా ఉదయం దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులతో వేదోక్తంగా ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర […]

Read More
కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల […]

Read More